మేమంతా సిద్ధం - 19వ రోజు షెడ్యూల్ బాబు అభివృద్ధి ఎల్లోమీడియాలోనే.. జగన్ అభివృద్ధి ఇంటింటా..!రెండు ఓట్లు ఫ్యాన్ మీద వేస్తే వైయస్ జగన్ మార్క్ పాలన చంద్రబాబుకు బిల్డప్ ఎక్కువ.. పని తక్కువటీడీపీ సోషల్ మీడియాపై ఈసీకి వైయస్ఆర్ సీపీ ఫిర్యాదుజన్మదిన శుభాకాంక్షలు అమ్మమంగళగిరిలో హత్యారాజకీయాలు లోకేష్ చలవే ‘తూర్పు’ కొండల్లో ఉదయించిన సూర్యుడిలాగుంటూరు వెస్ట్లో టీడీపీకి భారీ షాక్..వైయస్ఆర్సీపీలోకి కీలక నేతలునామినేషన్లు దాఖలు చేసిన వైయస్ఆర్ సీపీ అభ్యర్థులు
వైయస్ జగన్ను చూస్తుంటే గర్వంగా ఉంది
27 Jun 2018 12:47 PM
తూర్పుగోదావరి: వైయస్ జగన్ను చూస్తుంటే మాకు చాలా గర్వంగా ఉందని వైయస్ఆర్సీపీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్రెడ్డి పేర్కొన్నారు. తూర్పు గోదావరి జిల్లాలో బుధవారం వైయస్ జగన్ను కలిసిన ఆయన మీడియాతో మాట్లాడారు. 200 రోజులు పాదయాత్ర చేయడమంటే సామాన్యవిషయం కాదని చెప్పారు. ఆర్భాటాలకు దూరంగా ఉండి, మొక్కలు నాటాలని వైయస్ జగన్ పిలుపునిచ్చారని శ్రీకాంత్రెడ్డి తెలిపారు. ప్రజా సంకల్ప యాత్ర చాలా దిగ్విజయంగా కొనసాగుతుంది చెప్పారు. ప్రజల ఆశీస్సులు వైయస్ జగన్కు మెండుగా ఉన్నాయన్నారు. రాజన్న రాజ్యం త్వరలోనే రాబోతుందని విశ్వాసం వ్యక్తం చేశారు.