‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర.. 17వ రోజు షెడ్యూల్ వైయస్ జగన్పై దాడి చేయించిన అసలు దొంగ చంద్రబాబే..! ఓటుకు నోటు కేసు.. చంద్రబాబును నిందితుడిగా చేర్చాలివైయస్ జగన్ మళ్లీ తప్పకుండా గెలుస్తారుఏపీలో ‘ఫ్యాన్’దే హవా.. శ్రీ సీతారాముల ఆశీస్సులతో సకల శుభాలు కలగాలి ప్రతి ఇంట్లో జగనే కావాలి.. జగనే రావాలి అంటున్నారు పేదలకు మంచిచేస్తున్నందుకే జగనన్నపై వారికి ద్వేషంసీఎంపై అనుచిత వ్యాఖ్యలు చేసిన చంద్రబాబుపై చర్యలు తీసుకోండి ఆర్బీకేల సహకారంతో మేమంతా సకాలంలో పంటలు వేయగలుగుతున్నాం
వైయస్ జగన్కు పట్టం కట్టేందుకు ప్రజలు సిద్ధం
13 Aug 2018 2:57 PM
తూర్పు గోదావరి: వైయస్ జగన్ మోహన్ రెడ్డికి పట్టం కట్టేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని వైయస్ఆర్సీపీ ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా పేర్కొన్నారు. జిల్లాలో లక్షలాది మంది వైయస్ జగన్ వెంట నడిచారని చెప్పారు. ఒక మీటింగ్ను మించి మరో మీటింగ్కు జనం అధిక సంఖ్యలో తరలివచ్చారని వివరించారు. జిల్లాలో ప్రజా సంకల్ప యాత్రకు అనుహ్య స్పందన లభించిందని, దిగ్విజయంగా ముందుకు సాగుతుందన్నారు. టీడీపీ నేతలు అభివృద్ధి జరిగిందంటూ తమ అనుకూల మీడియాల్లో తప్పుడు లెక్కలు చెబుతున్నారని మండిపడ్డారు. ప్రజలకు టీడీపీ ప్రభుత్వం చేసిందేమీ లేదని విమర్శించారు. టీడీపీ నాయకులు సిగ్గు, శరం వదిలేశారని, మీడియాను, అధికారాన్ని అడ్డుపెట్టుకొని బతుకుతున్నారని ఫైర్ అయ్యారు.