ప్రజాసంకల్పయాత్ర సక్సెస్ కావాలని కోరుతూ చెవిరెడ్డి పాదయాత్ర

చిత్తూరుః అధినేత వైయస్ జగన్ చేపట్టనున్న ప్రజాసంకల్పం పాదయాత్ర విజయవంతం కావాలని కోరుతూ వైయస్సార్సీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి  పాదయాత్ర చేపట్టారు. తుమ్మలగుంట నుంచి తిరుత్తణి వరకు 100కి.మీ. పాదయాత్ర నిర్వహిస్తున్నారు. చెవిరెడ్డికి మద్దతుగా పార్టీ నేతలు, కార్యకర్తలు భారీగా తరలివచ్చారు.

Back to Top