కోడుమూరులో బస్సుయాత్రకు బ్రహ్మరథంమూడో రోజు `మేమంతా సిద్ధం` బస్సుయాత్ర ప్రారంభంకర్నూలు జిల్లా సిద్ధమా…?చంద్రబాబు ఒక్క హామీ అయినా నెరవేర్చాడా?మేమంతా సిద్ధం 3వ రోజు షెడ్యూల్మానవాళి కోసం కరుణామయుని మహాత్యాగమే గుడ్ ఫ్రైడే సందేశంరాజకీయాల్లో ఉన్నంతవరకు జగనన్నతోనే ఉంటాంఈ ఎన్నికలు మంచి చేసిన మనకు ఓ జైత్రయాత్ర..బాబుకు చివరివికొల్లు రవీంద్ర సిగ్గు శరం లేకుండా అబద్ధాలు చెబుతాడుచంద్రబాబు నకిలీ కరెన్సీ వంటి వ్యక్తి
ఆ ఖర్మ మాకు పట్టలేదు
15 Jun 2018 12:30 PM
హైదరాబాద్: బీజేపీతో టీడీపీకి విఫరీతమైన సంబంధం ఉందని, వేరే ఎవరు కూడా వారితో కలువకూడదా అని వైయస్ఆర్సీపీ ఎమ్మెల్యే బుగ్గన రాజేంద్రనాథ్రెడ్డి ప్రశ్నించారు. మీలాగా అర్ధరాత్రి చిదంబరం, గడ్కారీలను కలవలేదని ఎద్దేవా చేశారు. ఆ ఖర్మ మాకు పట్టలేదని హెచ్చరించారు. మా పార్టీకి కొన్ని నియమ నిబంధనలు ఉన్నాయని, వైయస్ జగన్ ఓ ఓపెన్ బుక్ అన్నారు. బీజేపీ ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ తనకు స్నేహితుడని, ఢిల్లీలో లంచ్ కోసం పక్కనే ఉన్న హోటల్కు వెళ్లామని వివరించారు.