‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర.. 17వ రోజు షెడ్యూల్ వైయస్ జగన్పై దాడి చేయించిన అసలు దొంగ చంద్రబాబే..! ఓటుకు నోటు కేసు.. చంద్రబాబును నిందితుడిగా చేర్చాలివైయస్ జగన్ మళ్లీ తప్పకుండా గెలుస్తారుఏపీలో ‘ఫ్యాన్’దే హవా.. శ్రీ సీతారాముల ఆశీస్సులతో సకల శుభాలు కలగాలి ప్రతి ఇంట్లో జగనే కావాలి.. జగనే రావాలి అంటున్నారు పేదలకు మంచిచేస్తున్నందుకే జగనన్నపై వారికి ద్వేషంసీఎంపై అనుచిత వ్యాఖ్యలు చేసిన చంద్రబాబుపై చర్యలు తీసుకోండి ఆర్బీకేల సహకారంతో మేమంతా సకాలంలో పంటలు వేయగలుగుతున్నాం
సింగపూర్ పర్యటనతో చంద్రబాబు ఏం సాధించారు?
13 Jul 2018 11:22 AM
హైదరాబాద్: సింగపూర్ పర్యటనతో చంద్రబాబు ఏం సాధించారని ఎమ్మెల్యే బుగ్గన రాజేంద్రనాథ్రెడ్డి ప్రశ్నించారు. సింగపూర్ సదస్సుకు చంద్రబాబును ఎవరూ పిలువలేదన్నారు. టికెట్టు తీసుకుని ఆ సదస్సుకు వెళ్లారన్నారు. నాలుగేళ్లలో ఆయన ఆరుసార్లు సింగపూర్కు వెళ్లారని విమర్శించారు. అమరావతిలో అందరూ ఎలక్ట్రికల్ బైక్స్లో తిరుగుతున్నట్లు చంద్రబాబు అక్కడ ప్రచారం చేశారన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన ఏ ఒక్క వాగ్ధానం కూడా నెరవేర్చలేదని ఆయన విమర్శించారు.ప్రధాని తరువాత ఎక్కు విదేశీ పర్యటనలు చేసింది చంద్రబాబే అన్నారు.