బాబు ఆదేశాలతో బోండా చేయించిన దాడే అన్నది తేలిపోయింది! ఎన్నికల కమీషన్ కు వైయస్ఆర్సీపీ ఫిర్యాదులునేను బచ్చా అయితే.. నా చేతిలో ఓడిపోయిన నిన్ను ఏమనాలి బాబూ?ఇచ్చిన ప్రతీ హామీని సీఎం వైయస్ జగన్ నెరవేర్చారుటీడీపీ గూండాలు మేకా వెంకటరెడ్డిని హత్య చేయడం కలచివేసింది సీపీఐని వీడి వైయస్ఆర్సీపీలో చేరిక ముస్లీం, క్రిస్టియన్ల మనోభావాలకు వ్యతిరేకి చంద్రబాబుటీడీపీని పైకి తీసుకురావడమే పవన్ అజెండానా? ఓటమి భయంతో బాబు హత్యా రాజకీయాలువర్లరామయ్యకు ఎన్నికల కమిషన్ నోటీసులు
‘నా హక్కులకు భంగం కలిగిస్తున్నారు’
19 Jun 2018 2:17 PM
అమరావతి: తన హక్కులకు, ప్రతిష్టకు కొందరు వ్యక్తులు భంగం కలిగించారని పబ్లిక్ అకౌంట్ కమిటీ (పీఏసీ) చైర్మన్, వైయస్ఆర్ సీపీ ఎమ్మెల్యే బుగ్గన రాజేంద్రనాథ్రెడ్డి అసెంబ్లీ స్పీకర్కు ఫిర్యాదు చేశారు. తనపై నిరాధార ఆరోపణలు చేసిన గురజాల ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు, రాజ్యసభ సభ్యుడు కనకమేడల రవీంద్రకుమార్లపై సభా హక్కుల ఉల్లంఘన కింద చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ మేరకు స్పీకర్తో మాట్లాడి ఈ–మెయిల్ ద్వారా ఫిర్యాదు కాపీని స్పీకర్కు పంపారు. అసెంబ్లీ సెక్రటరీకి కూడా ఫిర్యాదు కాపీని పంపించారు.