మేమంతా సిద్ధం - 19వ రోజు షెడ్యూల్ బాబు అభివృద్ధి ఎల్లోమీడియాలోనే.. జగన్ అభివృద్ధి ఇంటింటా..!రెండు ఓట్లు ఫ్యాన్ మీద వేస్తే వైయస్ జగన్ మార్క్ పాలన చంద్రబాబుకు బిల్డప్ ఎక్కువ.. పని తక్కువటీడీపీ సోషల్ మీడియాపై ఈసీకి వైయస్ఆర్ సీపీ ఫిర్యాదుజన్మదిన శుభాకాంక్షలు అమ్మమంగళగిరిలో హత్యారాజకీయాలు లోకేష్ చలవే ‘తూర్పు’ కొండల్లో ఉదయించిన సూర్యుడిలాగుంటూరు వెస్ట్లో టీడీపీకి భారీ షాక్..వైయస్ఆర్సీపీలోకి కీలక నేతలునామినేషన్లు దాఖలు చేసిన వైయస్ఆర్ సీపీ అభ్యర్థులు
పదవులు ముఖ్యం కాదు
30 Apr 2018 5:59 PM
విశాఖ: తమకు పదవులు ముఖ్యం కాదని, రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యమని ఎమ్మెల్యే అంజాద్బాషా పేర్కొన్నారు. విశాఖ సభలో ఆయన మాట్లాడుతూ.. వైయస్ఆర్సీపీకి రాష్ట్ర శ్రేయస్సే ముఖ్యం, తమకు పదవులు ముఖ్యం కాదు అని పదవులకు రాజీనామాలు చేసి ఆమరణ దీక్షలు చేసిన ఐదుగురు పార్లమెంట్ సభ్యలు ప్రజల హృదయాలలో నిలిచిపోతారన్నారు. ఈ రోజు రాష్ట్రంలో దుర్మార్గ, రాక్షస పాలన కొనసాగుతోందని మండిపడ్డారు. నరేంద్రమోది, చంద్రబాబులు తిరుపతి వేదికగా హామీ ఇచ్చి మాట తప్పారన్నారు.