చంద్రబాబు మాట్లాడిన ప్రతి మాట అబద్ధమే మేమంతా సిద్ధం - 18వ రోజు షెడ్యూల్ఉరకలేసిన జనగోదావరి సీఎం వైయస్ జగన్పై దాడి పక్కా ప్రణాళికతో చేసిందేచంద్రబాబు వళ్లంతా దళితుల రక్తంతోనే తడిచింది...!కడియపులంకలో పోటెత్తిన జనం చంద్రబాబుకు ఓటుకు నోటు కేసులో శిక్ష తప్పదుజగనన్నే మా భరోసా బస్సు దిగి అంబులెన్స్లోని పేషెంట్ వద్దకు సీఎంగోదారమ్మ సాక్షిగా రావులపాలెంలో ఉప్పొంగిన జన గోదావరి
పదవులు ముఖ్యం కాదు
30 Apr 2018 5:59 PM
విశాఖ: తమకు పదవులు ముఖ్యం కాదని, రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యమని ఎమ్మెల్యే అంజాద్బాషా పేర్కొన్నారు. విశాఖ సభలో ఆయన మాట్లాడుతూ.. వైయస్ఆర్సీపీకి రాష్ట్ర శ్రేయస్సే ముఖ్యం, తమకు పదవులు ముఖ్యం కాదు అని పదవులకు రాజీనామాలు చేసి ఆమరణ దీక్షలు చేసిన ఐదుగురు పార్లమెంట్ సభ్యలు ప్రజల హృదయాలలో నిలిచిపోతారన్నారు. ఈ రోజు రాష్ట్రంలో దుర్మార్గ, రాక్షస పాలన కొనసాగుతోందని మండిపడ్డారు. నరేంద్రమోది, చంద్రబాబులు తిరుపతి వేదికగా హామీ ఇచ్చి మాట తప్పారన్నారు.