పాడేరు బీజేపీ ఇన్చార్జ్ వైయస్ఆర్సీపీలో చేరికథ్యాంక్యూ జగనన్నవిజయవాడ తూర్పు నియోజకవర్గంలో వైయస్ఆర్సీపీ జెండా ఎగురవేస్తాం గుర్తు పెట్టుకోండి వార్ వన్ సైడేజనసేన అధికార ప్రతినిధి లక్ష్మణరావు వైయస్ఆర్సీపీలో చేరికవైయస్ఆర్ సీపీలో చేరిన ఎచ్చర్ల టీడీపీ కీలక నేతలువైయస్ఆర్ సీపీలో చేరిన టీడీపీ సీనియర్ నేతవైయస్ఆర్ సీపీలో చేరిన లోలుగు లక్ష్మణరావువైయస్ఆర్ సీపీలో చేరిన మాజీ ఎమ్మెల్యే కొర్ల భారతి22వ రోజు `మేమంతా సిద్ధం` బస్సు యాత్ర ప్రారంభం
బాబు అవినీతిని బట్టబయలు చేస్తున్నందుకే వేధింపులు
04 Jun 2018 2:50 PM
విజయవాడ: ముఖ్యమంత్రి చంద్రబాబు అవినీతిని బట్టబయలు చేస్తున్నందుకే తనను వేధింపులకు గురి చేస్తున్నారని వైయస్ఆర్సీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. నోటీసులు ఇప్పించినందుకే తనను వేధిస్తున్నారన్నారు. కేవలం సాక్షిగా మాత్రమే తాను విచారణకు హాజరయ్యానని చెప్పారు. దుర్గా ప్రసాద్ నుంచి భూములు కొన్నది వాస్తవమే అని, తాను చట్టబద్ధంగానే భూములు కొనుగోలు చేశానని ఆర్కే తెలిపారు. చంద్రబాబు అవినీతిని బట్టబయలు చేసినందుకే నన్ను వేధింపులకు గురి చేస్తున్నారని మండిపడ్డారు.