జన్మదిన శుభాకాంక్షలు అమ్మమంగళగిరిలో హత్యారాజకీయాలు లోకేష్ చలవే ‘తూర్పు’ కొండల్లో ఉదయించిన సూర్యుడిలాగుంటూరు వెస్ట్లో టీడీపీకి భారీ షాక్..వైయస్ఆర్సీపీలోకి కీలక నేతలునామినేషన్లు దాఖలు చేసిన వైయస్ఆర్ సీపీ అభ్యర్థులుకాకినాడ జిల్లా టీడీపీ నేతలు వైయస్ఆర్సీపీలో చేరికవైయస్ఆర్సీపీలో చేరిన జనసేన రాష్ట్ర కార్యదర్శి పోలసపల్లి సరోజపిఠాపురం కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ పంతం ఇందిర వైయస్ఆర్సీపీలో చేరికజనసేన నెల్లూరు జిల్లా అధ్యక్షుడు చెన్నారెడ్డి మనుక్రాంత్ రెడ్డి వైయస్ఆర్సీపీలో చేరికకోడుమూరు నియోజకవర్గంలో టీడీపీకి షాక్
ప్రతిపక్ష నేత మైక్ కట్...సభలో సభ్యుల నిరసన
31 Mar 2017 2:22 PM
ఏపీ అసెంబ్లీ: ఆక్వా ఫుడ్ పార్క్ ఘటనపై ఏపీ అసెంబ్లీ దద్దరిల్లింది. విపక్షానికి మాట్లాడేందుకు అవకాశం కల్పించకపోవడంతో వైయస్ఆర్సీపీ సభ్యులు నినాదాలతో హోరెత్తించారు. వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఆక్వా ఘటనపై ప్రభుత్వ తీరును ఎండగడుతుండగా మైక్ కట్ చేసి ముఖ్యమంత్రి, మంత్రులు వ్యక్తిగత దూషణకు దిగడంతో విపక్ష సభ్యులు ఆందోళన చేపట్టారు. ఆక్వా బాధితులకు న్యాయం చేయాలని నినాదాలు చేశారు. దీంతో సభలో గందరగోళ పరిస్థితి నెలకొంది.