మానవాళి కోసం కరుణామయుని మహాత్యాగమే గుడ్ ఫ్రైడే సందేశంరాజకీయాల్లో ఉన్నంతవరకు జగనన్నతోనే ఉంటాంఈ ఎన్నికలు మంచి చేసిన మనకు ఓ జైత్రయాత్ర..బాబుకు చివరివికొల్లు రవీంద్ర సిగ్గు శరం లేకుండా అబద్ధాలు చెబుతాడుచంద్రబాబు నకిలీ కరెన్సీ వంటి వ్యక్తి నూతన వధూవరులను ఆశీర్వదించిన సీఎం వైయస్ జగన్ఏపీలో మహిళలు ధైర్యవంతులు అనేలా శక్తినిచ్చారునెల్లూరు రూరల్లో టీడీపీ, జనసేన పార్టీలకు షాక్కట్టకట్టుకుని వస్తున్న పెత్తందారులందరినీ ఓడించడానికి సమయం వచ్చింది జిమ్మిక్కులతో పగటివేషగాళ్లు వస్తున్నారు..జాగ్రత్త
చర్యలు తీసుకోండి..వైయస్సార్సీపీ శాసనసభ పక్షం
09 Jun 2016 7:29 PM
హైదరాబాద్) పార్టీ
ఫిరాయించిన ఎమ్మెల్యేల మీద చర్య తీసుకోవాలని వైయస్సార్సీపీ శాసనసభ పక్షం మరోసారి
స్పీకర్ కు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు శాసనసభ కార్యదర్శి సత్యనారాయణ కు పార్టీ
తరపున ఎమ్మెల్యే, పబ్లిక్ అకౌంట్స్ కమిటీ ఛైర్మన్ బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి
ఫిర్యాదు చేశారు. గిద్దలూరు ఎమ్మెల్యే అశోక్రెడ్డి, కందుకూరు ఎమ్మెల్యే పోతుల రామారావులపై క్రమశిక్షణా చర్యలు
తీసుకోవాలని వినతి పత్ర సమర్పించారు. వారితో పాటు వైఎస్సార్‑సీపీ గుర్తుపై గెలిచి
టీడీపీలో చేరిన వారందరిపై అనర్హత వేటు వేయాలని ఇందులో కోరారు.