మేమంతా సిద్ధం - 19వ రోజు షెడ్యూల్ బాబు అభివృద్ధి ఎల్లోమీడియాలోనే.. జగన్ అభివృద్ధి ఇంటింటా..!రెండు ఓట్లు ఫ్యాన్ మీద వేస్తే వైయస్ జగన్ మార్క్ పాలన చంద్రబాబుకు బిల్డప్ ఎక్కువ.. పని తక్కువటీడీపీ సోషల్ మీడియాపై ఈసీకి వైయస్ఆర్ సీపీ ఫిర్యాదుజన్మదిన శుభాకాంక్షలు అమ్మమంగళగిరిలో హత్యారాజకీయాలు లోకేష్ చలవే ‘తూర్పు’ కొండల్లో ఉదయించిన సూర్యుడిలాగుంటూరు వెస్ట్లో టీడీపీకి భారీ షాక్..వైయస్ఆర్సీపీలోకి కీలక నేతలునామినేషన్లు దాఖలు చేసిన వైయస్ఆర్ సీపీ అభ్యర్థులు
విజయవాడ సీపీని కలిసిన వైయస్ఆర్ సీపీ లీగల్ సెల్
16 Dec 2017 2:22 PM
విజయవాడ: వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలపై రోజు రోజుకూ దాడులు పెరిగిపోతున్నాయని పార్టీ లీగల్ సెల్ ప్రతినిధులు మండిపడ్డారు. ఈ మేరకు విజయవాడ సీపీని వైయస్ఆర్ సీపీ లీగల్ సెల్ ప్రతినిధులు కలిసి పలు సమస్యలపై ఫిర్యాదు చేశారు. టీడీపీ నేతలు అడగకుండానే ర్యాలీలు, సభలు, సమావేశాలకు అనుమతులు ఇస్తున్నారు. ప్రజా సమస్యలపై పోరాటం చేస్తున్న వైయస్ఆర్ కాంగ్రెస్పార్టీకి ఎందుకు అనుమతులు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. అదే విధంగా వైయస్ఆర్ సీపీ మహిళా అధ్యక్షురాలు, ఎమ్మెల్యే రోజాపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కమీడియన్ బండ్ల గణేష్పై ఎందుకు చర్యలు తీసుకోలేదని నిలదీశారు. తక్షణమే రాష్ట్రంలో జరిగే దాడులను అరికట్టాలని, అదే విధంగా బండ్ల గణేష్పై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.