మీ డ్రీమ్స్ను నా స్కీమ్స్తో నెరవేర్చాను ఉమ్మడి విజయనగరం జిల్లాలో తొమ్మిదికి 9 సీట్లు కానుకగా ఇస్తాంరేపటితో ముగియనున్న ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర వైయస్.జగన్ ను కలిసిన విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట సమిత నాయకులుసోషల్ మీడియా కార్యకర్తల్లో నూతనోత్సాహందాడులకు భయపడేది లేదు విజయనగరం జిల్లాలోకి ప్రవేశించిన సీఎం వైయస్ జగన్ బస్సు యాత్రదాడులకు భయపడేది లేదు బీజేపీ, టీడీపీ, జనసేన కీలక నేతలు వైయస్ఆర్సీపీలో చేరికసీఎం వైయస్ జగన్కు ఉత్తరాంధ్ర సాంప్రదాయ నృత్యాలతో ఘన స్వాగతం
సుబ్బరాయుడిని పరామర్శించిన వైయస్సార్సీపీ నేతలు
15 Aug 2017 9:28 AM
నంద్యాలః ఓటమి భయంతో అధికార టీడీపీ వైయస్సార్సీపీ కార్యకర్తలపై భౌతిక దాడులకు దిగుతోంది. పచ్చరౌడీల దాడిలో గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వైయస్సార్సీపీ నాయకుడు సుబ్బారాయుడిని శిల్పా చక్రపాణిరెడ్డి, రవీంద్రనాథ్ రెడ్డిలు పరామర్శించారు. టీడీపీ దాడులను తీవ్రంగా తప్పుబట్టారు. వైయస్సార్సీపీ కార్యకర్తలపై దాడులకు దిగితే సహించేది లేదని అధికార పార్టీని హెచ్చరించారు.