జాతిపితకు నివాళి

..........................................
హైదరాబాద్ః  హైదరాబాద్ లోటస్ పాండ్ లోని వైఎస్సార్సీపీ కార్యాలయంలో మహాత్మగాంధీ వర్థంతి కార్యక్రమం జరిగింది. ఈసందర్భంగా వైఎస్సార్సీపీ నేతలు గాంధీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. గాంధీజీ సేవలను గుర్తు చేసుకున్నారు. ఈకార్యక్రమంలో వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విజయసాయి రెడ్డి, ఎంపీ వైవి సుబ్బారెడ్డి, ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ ఇతర నాయకులు పాల్గొన్నారు.

Back to Top