రాజకీయాల్లో ఉన్నంతవరకు జగనన్నతోనే ఉంటాంఈ ఎన్నికలు మంచి చేసిన మనకు ఓ జైత్రయాత్ర..బాబుకు చివరివికొల్లు రవీంద్ర సిగ్గు శరం లేకుండా అబద్ధాలు చెబుతాడుచంద్రబాబు నకిలీ కరెన్సీ వంటి వ్యక్తి నూతన వధూవరులను ఆశీర్వదించిన సీఎం వైయస్ జగన్ఏపీలో మహిళలు ధైర్యవంతులు అనేలా శక్తినిచ్చారునెల్లూరు రూరల్లో టీడీపీ, జనసేన పార్టీలకు షాక్కట్టకట్టుకుని వస్తున్న పెత్తందారులందరినీ ఓడించడానికి సమయం వచ్చింది జిమ్మిక్కులతో పగటివేషగాళ్లు వస్తున్నారు..జాగ్రత్తఇవి మన తలరాతలు మార్చే ఎన్నికలు
సోమయాజులు మృతికి పలువురు సంతాపం
20 May 2018 9:36 AM
హైదరాబాద్: వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజకీయ వ్యవహారాల మండలి సభ్యుడు డీఏ సోమయాజులు మృతి పట్ల వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పలువురు సంతాపం తెలిపారు. ఆదివారం తెల్లవారుజామున సోమయాజులు కన్నుమూశారు. ఈ మేరకు హైదరాబాద్లోని మోహదీపట్నంలో ఉన్న ఆయన నివాసానికి పలువురు పార్టీ నాయకులు చేరుకొని సోమయాజులు పార్థీవదేహానికి పూలమాలలు వేసి నివాళులర్పిస్తున్నారు. పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి కూడా నేటి పాదయాత్రను, బహిరంగ సభను రద్దు చేసుకుని హుటాహుటిన హైదరాబాద్ బయలుదేరారు.