రేపు సీఎం వైయస్ జగన్ పులివెందుల పర్యటనఓటమి భయంతో బాబు నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నాడుటీడీపీ, బిజేపి, జనసేన నేతలపై ఎన్నికల కమీషన్ కు ఫిర్యాదు మహిళల పాలిట రాక్షసుడు చంద్రబాబు! నువ్వెంతో, నీ బతుకెంతో వేలం పెట్టి చూసుకో చంద్రబాబూ..?అది కూటమి కాదు.. "కుమ్మక్కు" రాజకీయం! చంద్రబాబుని మహిళలు నమ్మే పరిస్థితి లేదుఎన్నికల నియమావళిని యధేచ్చగా ఉల్లంఘిస్తున్న ఘనత చంద్రబాబుదేపవన్ కల్యాణ్ కు ఎన్నికల అఫడవిట్ అంటే తెలుసాబస్సు యాత్ర వైయస్ఆర్సీపీ జైత్రయాత్రకు సంకేతం
అగ్నిప్రమాద బాధిత కుటుంబానికి ఆర్థిక సహాయం
13 Jun 2017 3:03 PM
తూర్పుగోదావరి: అగ్నిప్రమాదం జరిగి రోడ్డున పడ్డ వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తను ఆ పార్టీ నేతలు పరామర్శించారు. తాళ్లరేపు మండలం పోలేకు్రరలో అగ్ని ప్రమాదం జరిగి సర్వం కోల్పోయిన కార్యకర్త కుటుంబాన్ని పరామర్శించి, ప్రమాద ఘటనను అడిగి తెలుసుకున్నారు. అనంతరం వారికి నిత్యవసర సరుకులను, కొంత ఆర్థిక సహాయం అందజేశారు. కార్యక్రమంలో పార్టీ నేతలు గుత్తుల సాయి, మణి, గోవింద్, దుర్గమ్మ, బుచ్చిబాబు, జగదీశ్లు ఉన్నారు.