మానవాళి కోసం కరుణామయుని మహాత్యాగమే గుడ్ ఫ్రైడే సందేశంరాజకీయాల్లో ఉన్నంతవరకు జగనన్నతోనే ఉంటాంఈ ఎన్నికలు మంచి చేసిన మనకు ఓ జైత్రయాత్ర..బాబుకు చివరివికొల్లు రవీంద్ర సిగ్గు శరం లేకుండా అబద్ధాలు చెబుతాడుచంద్రబాబు నకిలీ కరెన్సీ వంటి వ్యక్తి నూతన వధూవరులను ఆశీర్వదించిన సీఎం వైయస్ జగన్ఏపీలో మహిళలు ధైర్యవంతులు అనేలా శక్తినిచ్చారునెల్లూరు రూరల్లో టీడీపీ, జనసేన పార్టీలకు షాక్కట్టకట్టుకుని వస్తున్న పెత్తందారులందరినీ ఓడించడానికి సమయం వచ్చింది జిమ్మిక్కులతో పగటివేషగాళ్లు వస్తున్నారు..జాగ్రత్త
ఎంపీకే రక్షణ లేకపోతే సామాన్యుడి పరిస్థితి ఏంటి..?
01 Dec 2015 3:34 PM
తిరుపతి:
రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి కేసు వెనుక రాజకీయ కుట్ర ఉందని వైఎస్సార్సీపీ
ఎమ్మెల్యేలు నారాయణ స్వామి, కొరముట్ల శ్రీనివాసులు ఆరోపించారు. తిరుపతిలో
ఎమ్మెల్యేలు మాట్లాడుతూ.. దురుద్దేశపూర్వకంగానే మిథున్ రెడ్డిపై కేసు
పెట్టారని విమర్శించారు. ఎంపీకే రక్షణ లేకపోతే సామాన్యుడి పరిస్థితి ఏంటని
వారు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ జోక్యం చేసుకుని మిథున్
రెడ్డిపై పెట్టిన కేసు ఉపసంహరించాలని వారు డిమాండ్ చేశారు.
రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి కేసు వెనుక రాజకీయ కుట్ర ఉందని వైఎస్సార్సీపీ
ఎమ్మెల్యేలు నారాయణ స్వామి, కొరముట్ల శ్రీనివాసులు ఆరోపించారు. తిరుపతిలో
ఎమ్మెల్యేలు మాట్లాడుతూ.. దురుద్దేశపూర్వకంగానే మిథున్ రెడ్డిపై కేసు
పెట్టారని విమర్శించారు. ఎంపీకే రక్షణ లేకపోతే సామాన్యుడి పరిస్థితి ఏంటని
వారు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ జోక్యం చేసుకుని మిథున్
రెడ్డిపై పెట్టిన కేసు ఉపసంహరించాలని వారు డిమాండ్ చేశారు.