ఓటమి భయంతో బాబు హత్యా రాజకీయాలువర్లరామయ్యకు ఎన్నికల కమిషన్ నోటీసులు ఉత్తరాంధ్రలో అడుగు పెట్టిన సీఎం వైయస్ జగన్‘బోండా ఉమా తప్పు చేశాడు.. అందుకే భయపడుతున్నాడు’అమలాపురం జనసేన నేత వైయస్ఆర్సీపీలో చేరిక19వ రోజు ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర ప్రారంభం మేమంతా సిద్ధం - 19వ రోజు షెడ్యూల్ బాబు అభివృద్ధి ఎల్లోమీడియాలోనే.. జగన్ అభివృద్ధి ఇంటింటా..!రెండు ఓట్లు ఫ్యాన్ మీద వేస్తే వైయస్ జగన్ మార్క్ పాలన చంద్రబాబుకు బిల్డప్ ఎక్కువ.. పని తక్కువ
టీడీపీ నేతల ప్రోద్భలంతోనే అక్రమ కేసులు
22 Oct 2018 2:49 PM
కర్నూలు: టీడీపీ నేతల ప్రోద్భలంతోనే కేసులు బనాయిస్తున్నారని పార్టీ నాయకులు బీవై రామయ్య, శ్రీదేవి పేర్కొన్నారు. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బృందం సోమవారం కర్నూలు ఎస్పీ గోపినాథ్ని కలిశారు. నాటు బాంబుల ఘటనలో తన భర్తను అక్రమంగా ఇరికించారని బాధితుడు అనంతరెడ్డి సతీమణి రాజేశ్వరి ఎస్పీకి ఫిర్యాదు చేశారు. వైయస్ఆర్సీపీలో కీలకంగా పని చేస్తున్నందుకే కుట్ర చేశారని ఆరోపించారు. పత్తికొండ నియోజకవర్గంలో టీడీపీ నేతలు హత్యా రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. కుట్రపూరితంగా అక్రమ కేసులు పెట్టి వేధించడం సరికాదని ఎస్పీకి వివరించారు.