అ‘సామాన్యులు’ వైయస్ఆర్సీపీ అభ్యర్థులుఎంతమంది కలిసొచ్చినా వైయస్ఆర్సీపీ విజయాన్ని ఆపలేరుమాజీ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నేత వీరశివారెడ్డి వైయస్ఆర్సీపీలో చేరిక కర్నూలు నియోజకవర్గంలో మళ్లీ వైయస్ఆర్సీపీదే విజయం ఓట్ ఫర్ ఫ్యాన్..ఆంధ్రప్రదేశ్ సిద్ధం..అభివృద్ధి, సంక్షేమంలో జగన్ విజన్నామినేషన్ దాఖలు చేసిన సీఎం వైయస్ జగన్పులివెందుల నా ప్రాణం, ప్రతి కష్టంలో నా వెంట నిలిచే ధైర్యంపులివెందుల నా ప్రాణం, ప్రతి కష్టంలో నా వెంట నిలిచే ధైర్యంపులివెందుల చేరుకున్న సీఎం వైయస్ జగన్
వైయస్ఆర్సీపీ వర్గీయులపై అఖిల ప్రియ బంధువుల దాడి
30 May 2018 10:33 AM
కర్నూలు: ఆళ్లగడ్డ నియోజకవర్గంలో అధికార పార్టీ ఆగడాలకు అడ్డూ అదుపు లేకుండా పోయింది. మంత్రి అఖిల ప్రియ బంధువులు వైయస్ఆర్సీపీ వర్గీయులపై దాడికి పాల్పడ్డారు. పొలం పంచాయితీ పేరుతో పిలిపించి క్రరలు, కత్తులతో టీడీపీ కార్యకర్తలు మూక్కుమ్మడి దాడి చేశారు. దొర్నిపాడు మండలం, కొత్తపల్లికి చెందిన భూమా బ్రహ్మం, కుమారులు సహా మరో 20 మంది దాడి చేశారంటూ కేఈ శ్రీనివాసగౌడ్, సోదరులు పేర్కొన్నారు. తీవ్ర గాయాలతో శ్రీనివాసగౌడ్ ఆసుపత్రికి చేరారు. ఈ ఘటనను వైయస్ఆర్సీపీ శ్రేణులు తీవ్రంగా ఖండిస్తున్నారు.