రెండు ఓట్లు ఫ్యాన్ మీద వేస్తే వైయస్ జగన్ మార్క్ పాలన చంద్రబాబుకు బిల్డప్ ఎక్కువ.. పని తక్కువటీడీపీ సోషల్ మీడియాపై ఈసీకి వైయస్ఆర్ సీపీ ఫిర్యాదుజన్మదిన శుభాకాంక్షలు అమ్మమంగళగిరిలో హత్యారాజకీయాలు లోకేష్ చలవే ‘తూర్పు’ కొండల్లో ఉదయించిన సూర్యుడిలాగుంటూరు వెస్ట్లో టీడీపీకి భారీ షాక్..వైయస్ఆర్సీపీలోకి కీలక నేతలునామినేషన్లు దాఖలు చేసిన వైయస్ఆర్ సీపీ అభ్యర్థులుకాకినాడ జిల్లా టీడీపీ నేతలు వైయస్ఆర్సీపీలో చేరికవైయస్ఆర్సీపీలో చేరిన జనసేన రాష్ట్ర కార్యదర్శి పోలసపల్లి సరోజ
వైయస్ఆర్సీపీ కార్యకర్తలపై దాడి కేసు నమోదు
05 Jun 2018 12:35 PM
వైయస్ఆర్ జిల్లా: పెదదండ్లూరులో వైయస్ఆర్సీపీ కార్యకర్తలపై దాడి కేసు నమోదు చేసిన పోలీసులు మంత్రి ఆది కుటుంబ సభ్యులపై సాధారణ కేసులు నమోదు చేశారు. మంత్రి ఆది తనయుడు సుధీర్రెడ్డి,భార్య అరుణ, సోదరులు రామాంజనేయులురెడ్డి, శివనారాయణరెడ్డిలపై కేసు నమోదు చేశారు. తమను కులం పేరుతో దూషించారని ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని బాధితులు ఫిర్యాదు చేస్తే.. చోటా నేతలపై అట్రాసిటీ కేసు నమోదు చేసిన పోలీసులు చేతులు దులుపుకున్నారు. మొత్తం 136 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసు తీరును వైయస్ఆర్సీపీ నేతలు తీవ్రంగా తప్పుపడుతున్నారు.