కోడుమూరులో బస్సుయాత్రకు బ్రహ్మరథంమూడో రోజు `మేమంతా సిద్ధం` బస్సుయాత్ర ప్రారంభంకర్నూలు జిల్లా సిద్ధమా…?చంద్రబాబు ఒక్క హామీ అయినా నెరవేర్చాడా?మేమంతా సిద్ధం 3వ రోజు షెడ్యూల్మానవాళి కోసం కరుణామయుని మహాత్యాగమే గుడ్ ఫ్రైడే సందేశంరాజకీయాల్లో ఉన్నంతవరకు జగనన్నతోనే ఉంటాంఈ ఎన్నికలు మంచి చేసిన మనకు ఓ జైత్రయాత్ర..బాబుకు చివరివికొల్లు రవీంద్ర సిగ్గు శరం లేకుండా అబద్ధాలు చెబుతాడుచంద్రబాబు నకిలీ కరెన్సీ వంటి వ్యక్తి
వైఎస్సార్సీపీ సేవా కార్యక్రమాలు
12 Apr 2016 4:34 PM
తిరుపతిః వైఎస్సార్సీపీ శ్రేణులు సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనాలని పార్టీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి పిలుపునిచ్చారు. తిరుపతి నగరంలో వైఎస్సార్సీపీ నాయకులు ఏర్పాటు చేసిన మజ్జిగ పంపిణీ కేంద్రాన్ని భూమన ప్రారంభించారు. బాటసారులకు మజ్జిగ పంపిణీ చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ... ఎండలు తీవ్రతరం కావడంతో ప్రజలు దాహార్తితో అల్లాడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.
తిరుపతి దేవస్థానానికి ప్రతిరోజు వేలసంఖ్యలో భక్తులు వస్తుంటారని...వారి దాహం తీర్చేందుకు చలివేంద్రాలు, మజ్జిగ పంపిణీ కేంద్రాలు ఏర్పాటు చేయడం అభినందనీయమని భూమన అన్నారు. ప్రభుత్వం కూడా ఆ దిశగా చర్యలు తీసుకుంటే ఉపయోగకరంగా ఉంటుందన్నారు.