మీ డ్రీమ్స్ను నా స్కీమ్స్తో నెరవేర్చాను ఉమ్మడి విజయనగరం జిల్లాలో తొమ్మిదికి 9 సీట్లు కానుకగా ఇస్తాంరేపటితో ముగియనున్న ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర వైయస్.జగన్ ను కలిసిన విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట సమిత నాయకులుసోషల్ మీడియా కార్యకర్తల్లో నూతనోత్సాహందాడులకు భయపడేది లేదు విజయనగరం జిల్లాలోకి ప్రవేశించిన సీఎం వైయస్ జగన్ బస్సు యాత్రదాడులకు భయపడేది లేదు బీజేపీ, టీడీపీ, జనసేన కీలక నేతలు వైయస్ఆర్సీపీలో చేరికసీఎం వైయస్ జగన్కు ఉత్తరాంధ్ర సాంప్రదాయ నృత్యాలతో ఘన స్వాగతం
మరిడిమాంబను దర్శించుకున్న వైయస్ఆర్సీపీ నేతలు
16 Feb 2017 5:58 PM
విశాఖ: పరవాడ మండలంలో రావాడ శివారు బొట్టవానిపాలెం గ్రామంలో కొలువుదీరిన మరిడిమాంబ అమ్మవారిని పెందుర్తి నియోజకవర్గ వైయస్ఆర్సీపీ ఇన్చార్జ్ అన్నంరెడ్డి అదీప్రాజ్, మండల పార్టీ అధ్యక్షుడు పైల అప్పలనాయుడు (జూనియర్), నాయకులు పెదిశెట్టి శేఖర్, పైల హరీష్, పల్లా గోవింద్, కావలి వాసు, డి.సంజీవరావు, కె.పూర్ణ, కె.నానిబాబు, పవన్,రాజు, బద్రీ దర్శించుకున్నారు. అనంతరం భారీ బాణ సంచా కాల్పుల మధ్య అమ్మవారి అనుపు కార్యక్రమాన్ని పూర్తి చేశారు. రాత్రికి ఏర్పాటు చేసిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.