మానవాళి కోసం కరుణామయుని మహాత్యాగమే గుడ్ ఫ్రైడే సందేశంరాజకీయాల్లో ఉన్నంతవరకు జగనన్నతోనే ఉంటాంఈ ఎన్నికలు మంచి చేసిన మనకు ఓ జైత్రయాత్ర..బాబుకు చివరివికొల్లు రవీంద్ర సిగ్గు శరం లేకుండా అబద్ధాలు చెబుతాడుచంద్రబాబు నకిలీ కరెన్సీ వంటి వ్యక్తి నూతన వధూవరులను ఆశీర్వదించిన సీఎం వైయస్ జగన్ఏపీలో మహిళలు ధైర్యవంతులు అనేలా శక్తినిచ్చారునెల్లూరు రూరల్లో టీడీపీ, జనసేన పార్టీలకు షాక్కట్టకట్టుకుని వస్తున్న పెత్తందారులందరినీ ఓడించడానికి సమయం వచ్చింది జిమ్మిక్కులతో పగటివేషగాళ్లు వస్తున్నారు..జాగ్రత్త
కుంభాభిషేకం పూజల్లో వైయస్ఆర్సీపీ నేతలు
02 Feb 2017 4:54 PM
చిత్తూరు: జిల్లాలోని పుత్తూరు శివాలయంలో జరిగిన కుంభాబిషేకం పూజల్లో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు పాల్గొన్నారు. గురువారం జరిగిన ఆలయ వేడుకల్లో మాజీ మంత్రి ,పుంగనూరు ఎమ్మెల్యే పెద్ది రెడ్డి రామచంద్ర రెడ్డి, పార్టీ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే నారాయణస్వామి, ఎమ్మెల్యే ఆర్కే రోజా దంపతులు, తదితరులు పాల్గొన్నారు. వీరికి ఆలయ కమిటీ సభ్యులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. పూజల అనంతరం వైయస్ఆర్సీపీ నేతలకు పురోహితులు తీర్థప్రసాదాలు అందజేశారు.