వైయస్ జగన్ తో ఆత్మీయ సమావేశం

హైదరాబాద్ః వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు  అధ్యక్షులు వైయస్ జగన్ తో ఆత్మీయంగా సమావేశమయ్యారు. వైయస్సార్సీపీ సీనియర్ నేత, ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో పాటు ఇతర నేతలు వైయస్ జగన్ ను లోటస్ పాండ్ లో కలుసుకున్నారు. వివిధ అంశాలపై చర్చించారు.




Back to Top