‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర.. 17వ రోజు షెడ్యూల్ వైయస్ జగన్పై దాడి చేయించిన అసలు దొంగ చంద్రబాబే..! ఓటుకు నోటు కేసు.. చంద్రబాబును నిందితుడిగా చేర్చాలివైయస్ జగన్ మళ్లీ తప్పకుండా గెలుస్తారుఏపీలో ‘ఫ్యాన్’దే హవా.. శ్రీ సీతారాముల ఆశీస్సులతో సకల శుభాలు కలగాలి ప్రతి ఇంట్లో జగనే కావాలి.. జగనే రావాలి అంటున్నారు పేదలకు మంచిచేస్తున్నందుకే జగనన్నపై వారికి ద్వేషంసీఎంపై అనుచిత వ్యాఖ్యలు చేసిన చంద్రబాబుపై చర్యలు తీసుకోండి ఆర్బీకేల సహకారంతో మేమంతా సకాలంలో పంటలు వేయగలుగుతున్నాం
అధినేతతో నేతల ఆత్మీయ సమావేశం
27 Oct 2016 12:35 PM
హైదరాబాద్ః వివిధ జిల్లాలకు చెందిన వైయస్సార్సీపీ నేతలు అధ్యక్షుడు వైయస్ జగన్ తో ఆత్మీయ సమావేశమయ్యారు. లోటస్ పాండ్ లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో వైయస్ జగన్ ను మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈసందర్భంగా పలు అంశాలపై చర్చించారు.
వైయస్ జగన్ ను కలిసిన వారిలో ఎమ్మెల్యేలు గడికోట శ్రీకాంత్ రెడ్డి, కొరుముట్ల శ్రీనివాసులు, జగ్గిరెడ్డి, మేకా ప్రతాప్ అప్పారావు, దాడిశెట్టి రాజా, తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షుడు కన్నబాబు తదితర నేతలు ఉన్నారు.