పవన్ కల్యాణ్ కు ఎన్నికల అఫడవిట్ అంటే తెలుసాబస్సు యాత్ర వైయస్ఆర్సీపీ జైత్రయాత్రకు సంకేతం పాడేరు బీజేపీ ఇన్చార్జ్ వైయస్ఆర్సీపీలో చేరికథ్యాంక్యూ జగనన్నవిజయవాడ తూర్పు నియోజకవర్గంలో వైయస్ఆర్సీపీ జెండా ఎగురవేస్తాం గుర్తు పెట్టుకోండి వార్ వన్ సైడేజనసేన అధికార ప్రతినిధి లక్ష్మణరావు వైయస్ఆర్సీపీలో చేరికవైయస్ఆర్ సీపీలో చేరిన ఎచ్చర్ల టీడీపీ కీలక నేతలువైయస్ఆర్ సీపీలో చేరిన టీడీపీ సీనియర్ నేతవైయస్ఆర్ సీపీలో చేరిన లోలుగు లక్ష్మణరావు
స్పీకర్ కోడెలతో వైయస్ఆర్సీపీ నేతల భేటీ
02 Mar 2017 4:22 PM
అమరావతి: నవ్యాంధ్ర రాజధాని అమరావతిలో నూతనంగా నిర్మించిన అసెంబ్లీ భవనంలో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు స్పీకర్ తో భేటీ అయ్యారు. వైయస్ఆర్ సీఎల్పీ, ప్రతిపక్ష నేత కార్యాలయాల కేటాయింపుపై వారు చర్చించారు. అసెంబ్లీ భవనాల ప్రారంభోత్సవానికి తమను ఆహ్వానించలేదని వారు స్పీకర్కు ఫిర్యాదు చేశారు. అంతేకాకుండా ప్రతిపక్షాలు రాలేదని చంద్రబాబు చెప్పడం విడ్డూరంగా ఉందని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు ఆక్షేపించారు.చంద్రబాబు ప్రజలను తప్పుదోవ పట్టించేలా మాట్లాడుతున్నారని వారు మండిపడ్డారు.