చంద్రబాబు మాట్లాడిన ప్రతి మాట అబద్ధమే మేమంతా సిద్ధం - 18వ రోజు షెడ్యూల్ఉరకలేసిన జనగోదావరి సీఎం వైయస్ జగన్పై దాడి పక్కా ప్రణాళికతో చేసిందేచంద్రబాబు వళ్లంతా దళితుల రక్తంతోనే తడిచింది...!కడియపులంకలో పోటెత్తిన జనం చంద్రబాబుకు ఓటుకు నోటు కేసులో శిక్ష తప్పదుజగనన్నే మా భరోసా బస్సు దిగి అంబులెన్స్లోని పేషెంట్ వద్దకు సీఎంగోదారమ్మ సాక్షిగా రావులపాలెంలో ఉప్పొంగిన జన గోదావరి
ఆర్టీసీ ఎండీని కలిసిన వైయస్ఆర్సీపీ నేతలు
23 Jul 2018 6:03 PM
విజయవాడ: ఆర్టీసీ ఎండీని వైయస్ఆర్సీపీ నాయకులు వెల్లంపల్లి శ్రీనివాస్, మల్లాది విష్ణు, యలమంచలి రవి, అడపాశేషు, సోమవారం కలిశారు. రేపటి బంద్కు మద్దతివ్వాలని వారు ఎండీని కోరారు. హోదా అవసరాన్ని తెలియజేసేలా బంద్ నిర్వహిస్తామని వారు పేర్కొన్నారు.