వైయస్ జగన్ సంక్షేమ పధకాలపై టీడీపీ దుష్ప్రచారం మరో జైత్రయాత్రకు సిద్ధం మేమంతా సిద్ధం బస్సు యాత్ర జైత్ర యాత్రగా సాగింది చంద్రబాబూ....డ్రామాలు కట్టిపెట్టు.... అ‘సామాన్యులు’ వైయస్ఆర్సీపీ అభ్యర్థులుఎంతమంది కలిసొచ్చినా వైయస్ఆర్సీపీ విజయాన్ని ఆపలేరుమాజీ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నేత వీరశివారెడ్డి వైయస్ఆర్సీపీలో చేరిక కర్నూలు నియోజకవర్గంలో మళ్లీ వైయస్ఆర్సీపీదే విజయం ఓట్ ఫర్ ఫ్యాన్..ఆంధ్రప్రదేశ్ సిద్ధం..అభివృద్ధి, సంక్షేమంలో జగన్ విజన్
వైయస్ జగన్ కు భద్రత కల్పించాలి
20 Dec 2017 12:04 PM
చిత్తూరు : వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఈ నెల 26 నుంచి చిత్తూరు జిల్లాలో చేపట్టనున్న ప్రజాసంకల్పయాత్రకు అనుమతితో పాటు భద్రత కల్పించాలని పార్టీ సీనియర్ నేతలు బుధవారం జిల్లా ఎస్పీని కలిశారు. ఈ మేరకు జిల్లా ఎస్పీ రాజశేఖర్ బాబుకు వినతిపత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, చింతల రామచంద్రారెడ్డి, తిప్పారెడ్డి, నారాయణస్వామి, డాక్టర్ సునీల్ కుమార్, ఆర్కే రోజా, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డితో పాటుగా పార్టీ నేతలు జంగలపల్లి శ్రీనివాసులు, బియ్యపు మధుసూధన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. .