మేమంతా సిద్ధం - 19వ రోజు షెడ్యూల్ బాబు అభివృద్ధి ఎల్లోమీడియాలోనే.. జగన్ అభివృద్ధి ఇంటింటా..!రెండు ఓట్లు ఫ్యాన్ మీద వేస్తే వైయస్ జగన్ మార్క్ పాలన చంద్రబాబుకు బిల్డప్ ఎక్కువ.. పని తక్కువటీడీపీ సోషల్ మీడియాపై ఈసీకి వైయస్ఆర్ సీపీ ఫిర్యాదుజన్మదిన శుభాకాంక్షలు అమ్మమంగళగిరిలో హత్యారాజకీయాలు లోకేష్ చలవే ‘తూర్పు’ కొండల్లో ఉదయించిన సూర్యుడిలాగుంటూరు వెస్ట్లో టీడీపీకి భారీ షాక్..వైయస్ఆర్సీపీలోకి కీలక నేతలునామినేషన్లు దాఖలు చేసిన వైయస్ఆర్ సీపీ అభ్యర్థులు
తహశీల్దార్ను సన్మానించిన వైయస్సార్సీపీ నేతలు
25 Apr 2017 6:25 PM
దాచేపల్లి: స్థానిక తహసీల్దార్గా బాధ్యతలు చేపట్టిన కూచిపూడి నెహ్రూబాబును వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు మంగళవారం ఘనంగా సన్మానించారు. తహసీల్దార్ కార్యాలయంలో నెహ్రూ బాబును కలిసి శాలువా, పూలదండలతో జెడ్పీటీసీ సభ్యుడు మూలగొండ్ల ప్రకాష్రెడ్డి, మండల, పట్టణ కన్వీనర్లు షేక్ జాకీర్హుస్సేన్, మునగా పున్నారావు, సర్పంచ్ బుర్రి విజయ్కుమార్రెడ్డి, జిల్లా ఎగ్జిక్యూటివ్ సభ్యుడు మందపాటి రమేష్రెడ్డిలు సన్మానించారు. మండలంలో ప్రభుత్వ భూములను కాపాడేందుకు చర్యలు తీసుకోవాలని, ప్రజల సమస్యలను పరిష్కరించేలా చొరవ చూపాలని తహసీల్దార్ నెహ్రూ బాబును కోరారు.