జన్మదిన శుభాకాంక్షలు అమ్మమంగళగిరిలో హత్యారాజకీయాలు లోకేష్ చలవే ‘తూర్పు’ కొండల్లో ఉదయించిన సూర్యుడిలాగుంటూరు వెస్ట్లో టీడీపీకి భారీ షాక్..వైయస్ఆర్సీపీలోకి కీలక నేతలునామినేషన్లు దాఖలు చేసిన వైయస్ఆర్ సీపీ అభ్యర్థులుకాకినాడ జిల్లా టీడీపీ నేతలు వైయస్ఆర్సీపీలో చేరికవైయస్ఆర్సీపీలో చేరిన జనసేన రాష్ట్ర కార్యదర్శి పోలసపల్లి సరోజపిఠాపురం కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ పంతం ఇందిర వైయస్ఆర్సీపీలో చేరికజనసేన నెల్లూరు జిల్లా అధ్యక్షుడు చెన్నారెడ్డి మనుక్రాంత్ రెడ్డి వైయస్ఆర్సీపీలో చేరికకోడుమూరు నియోజకవర్గంలో టీడీపీకి షాక్
చింతమనేనికి బుద్ధి రావడం లేదు
18 Apr 2018 12:22 PM
పశ్చిమ గోదావరి: టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్కు కోర్టు శిక్ష వేసినా బుద్ది రావడం లేదని వైయస్ఆర్సీపీ నాయకులు దుట్టా రామచంద్రరావు, కటారి రామచంద్రరావు అన్నారు. చంద్రబాబు, లోకేష్ అండతోనే చింతమనేని రెచ్చిపోతున్నారని మండిపడ్డారు. దాడులు చేయడం చింతమనేనికి అలవాటుగా మారిందని విమర్శించారు. కోర్టులు చింతమనేనికి శిక్ష వేసినా బుద్ధి రాలేదని, గతంలో చింతమనేని వనజాక్షిపై దాడి చేశారని గుర్తు చేశారు. చింతమనేని దాడులు చేస్తున్నా పోలీసులు చోద్యం చూస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.