చంద్రబాబు మాట్లాడిన ప్రతి మాట అబద్ధమే మేమంతా సిద్ధం - 18వ రోజు షెడ్యూల్ఉరకలేసిన జనగోదావరి సీఎం వైయస్ జగన్పై దాడి పక్కా ప్రణాళికతో చేసిందేచంద్రబాబు వళ్లంతా దళితుల రక్తంతోనే తడిచింది...!కడియపులంకలో పోటెత్తిన జనం చంద్రబాబుకు ఓటుకు నోటు కేసులో శిక్ష తప్పదుజగనన్నే మా భరోసా బస్సు దిగి అంబులెన్స్లోని పేషెంట్ వద్దకు సీఎంగోదారమ్మ సాక్షిగా రావులపాలెంలో ఉప్పొంగిన జన గోదావరి
జగ్గరాజు కుటుంబానికి వైయస్సార్ సీపీ నాయకులు పరామర్శ
19 Jun 2017 7:13 PM
గంగలకుర్రు(అంబాజీపేట) : గంగలకుర్రులో ఇటీవల ఆకస్మికంగా మృతి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు వాడ్రేవు జగ్గరాజు కుటుంబ సభ్యులను సోమవారం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు, మాజీ ఎమ్మెల్యే పాముల రాజేశ్వరిదేవి పరామర్శించారు. జగ్గరాజు ఆత్మకు శాంతి చేకూరాలని రెండు నిమషాలు మౌనం పాటించి శ్రద్ధాంజలి ఘటించారు. అనంతరం వారి కుటుంబ సభ్యులను ఓదార్చి మనోథైర్యం కల్పించారు. ఈ కార్యక్రమంలో నెల్లి పండు, మాత సత్యనారాయణ, వంగా రామకృష్ణ, విప్పర్తి మహేష్లు పరామర్శించినవారిలో ఉన్నారు.