రెండు ఓట్లు ఫ్యాన్ మీద వేస్తే వైయస్ జగన్ మార్క్ పాలన చంద్రబాబుకు బిల్డప్ ఎక్కువ.. పని తక్కువటీడీపీ సోషల్ మీడియాపై ఈసీకి వైయస్ఆర్ సీపీ ఫిర్యాదుజన్మదిన శుభాకాంక్షలు అమ్మమంగళగిరిలో హత్యారాజకీయాలు లోకేష్ చలవే ‘తూర్పు’ కొండల్లో ఉదయించిన సూర్యుడిలాగుంటూరు వెస్ట్లో టీడీపీకి భారీ షాక్..వైయస్ఆర్సీపీలోకి కీలక నేతలునామినేషన్లు దాఖలు చేసిన వైయస్ఆర్ సీపీ అభ్యర్థులుకాకినాడ జిల్లా టీడీపీ నేతలు వైయస్ఆర్సీపీలో చేరికవైయస్ఆర్సీపీలో చేరిన జనసేన రాష్ట్ర కార్యదర్శి పోలసపల్లి సరోజ
వైయస్సార్సీపీ నాయకుల పరామర్శ
10 Jun 2017 6:14 PM
అమడగూరు : మండల కేంద్రమైన అమడగూరుకు చెందిన పోతే లక్ష్మినారాయణను మండల వైయస్సార్సీపీ నాయకులు శనివారం పరామర్శించారు. ఈ సందర్భంగా లక్ష్మినారాయణ గత కొద్ది రోజులుగా తీవ్ర అనారోగ్య సమస్యతో భాదపడుతుండగా, విషయం తెలుసుకున్న వైయస్సార్సీపీ నాయకులు భాదితుడి కుటుంబానికి వెళ్లి కొడుకు చిట్టిబాబును, కుటుంబ సభ్యులను పరామర్శించారు. అధైర్య పడకండని, కుటుంబానికి పార్టీ అండగా ఉంటుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో టౌన్ కన్వీనర్ సుధాకర్రాజు, యువనాయకులు, మెడికల్స్ సూరి, గోపి, హరినాథరెడ్డి, సుబ్బిరెడ్డి, నవీన్, తదితరులు పాల్గొన్నారు.