వైయస్ జగన్ సంక్షేమ పధకాలపై టీడీపీ దుష్ప్రచారం మరో జైత్రయాత్రకు సిద్ధం మేమంతా సిద్ధం బస్సు యాత్ర జైత్ర యాత్రగా సాగింది చంద్రబాబూ....డ్రామాలు కట్టిపెట్టు.... అ‘సామాన్యులు’ వైయస్ఆర్సీపీ అభ్యర్థులుఎంతమంది కలిసొచ్చినా వైయస్ఆర్సీపీ విజయాన్ని ఆపలేరుమాజీ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నేత వీరశివారెడ్డి వైయస్ఆర్సీపీలో చేరిక కర్నూలు నియోజకవర్గంలో మళ్లీ వైయస్ఆర్సీపీదే విజయం ఓట్ ఫర్ ఫ్యాన్..ఆంధ్రప్రదేశ్ సిద్ధం..అభివృద్ధి, సంక్షేమంలో జగన్ విజన్
వైయస్ఆర్సీపీ నేతల సంతాపం
18 Feb 2017 5:45 PM
చిత్తూరు: బైరెడ్డిపల్లె మండల పరిధిలోని పెద్దచెల్లారగుంట గ్రామానికి చెందిన కామిదొడ్డి గంగమ్మ ఆలయ చైర్మన్ భద్రప్ప మృతి పట్ల వైయస్ఆర్సీపీ నాయకులు సంతాపం తెలిపారు. భద్రప్ప శనివారం మృతి చెందడంతో ఎంపీపీ విమల, వైస్ ఎంపీపీ మొగసాల రెడ్డెప్ప, పలమనేరు నియోజకవర్గ వైయస్ఆర్సీపీ సమన్వయకర్త మొగసాల రెడ్డెమ్మ, రాష్ట్ర కార్యదర్శి మొగసాల క్రిష్ణమూర్తి, సంయుక్తకార్యదర్శి దయానందగౌడు, మండల కన్వీనర్ ఆర్.కేశువులు మృతదేహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.