మీ డ్రీమ్స్ను నా స్కీమ్స్తో నెరవేర్చాను ఉమ్మడి విజయనగరం జిల్లాలో తొమ్మిదికి 9 సీట్లు కానుకగా ఇస్తాంరేపటితో ముగియనున్న ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర వైయస్.జగన్ ను కలిసిన విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట సమిత నాయకులుసోషల్ మీడియా కార్యకర్తల్లో నూతనోత్సాహందాడులకు భయపడేది లేదు విజయనగరం జిల్లాలోకి ప్రవేశించిన సీఎం వైయస్ జగన్ బస్సు యాత్రదాడులకు భయపడేది లేదు బీజేపీ, టీడీపీ, జనసేన కీలక నేతలు వైయస్ఆర్సీపీలో చేరికసీఎం వైయస్ జగన్కు ఉత్తరాంధ్ర సాంప్రదాయ నృత్యాలతో ఘన స్వాగతం
హరికృష్ణకు వైయస్ఆర్ సీపీ నేతల నివాళి
30 Aug 2018 12:57 PM
హైదరాబాద్: సినీనటుడు, మాజీ ఎంపీ హరికృష్ణ పార్థివదేహానికి వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు నివాళులర్పించారు. పార్టీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి, మాజీ ఎంపీలు మేకపాటి రాజమోహన్రెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్రెడ్డి, అధికార ప్రతినిధి అంబటి రాంబాబు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నల్లపరెడ్డి ప్రసన్నకుమార్రెడ్డిలు మెహదీపట్నంలోని హరికృష్ణ నివాసానికి చేరుకున్నారు. హరికృష్ణ మృతదేహానికి నివాళులర్పించారు.