కాకినాడ జిల్లా టీడీపీ నేతలు వైయస్ఆర్సీపీలో చేరికవైయస్ఆర్సీపీలో చేరిన జనసేన రాష్ట్ర కార్యదర్శి పోలసపల్లి సరోజపిఠాపురం కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ పంతం ఇందిర వైయస్ఆర్సీపీలో చేరికజనసేన నెల్లూరు జిల్లా అధ్యక్షుడు చెన్నారెడ్డి మనుక్రాంత్ రెడ్డి వైయస్ఆర్సీపీలో చేరికకోడుమూరు నియోజకవర్గంలో టీడీపీకి షాక్ సంక్షేమాన్ని.. అభివృద్ధిని చూసి ఆశీర్వదించండిఎస్టీ రాజాపురం నుంచి మేమంతా సిద్దం బస్సు యాత్ర ప్రారంభంవైయస్ఆర్సీపీ ప్రచార రథాలు ప్రారంభంచంద్రబాబు మాట్లాడిన ప్రతి మాట అబద్ధమే మేమంతా సిద్ధం - 18వ రోజు షెడ్యూల్
శిల్పాను గెలిపించుకుందాం
04 Aug 2017 5:20 PM
నంద్యాలః వైయస్ జగన్ ప్రకటనతో ఆర్యవైశ్యులు సంతోషంగా ఉన్నారని వైయస్సార్సీపీ నేతలు కోలగట్ల వీరభద్రస్వామి, వెల్లంపల్లి శ్రీనివాస్ లు తెలిపారు. వైశ్య కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని వైయస్ జగన్ ప్రకటించడం హర్షనీయమన్నారు. నంద్యాల పర్యటనలో వీరు మాట్లాడుతూ...రోడ్ల వెడల్పులో ఆస్తులు కోల్పోయిన వారికి వైయస్ జగన్ న్యాయం చేస్తారని భరోసా కల్పించారు. కేశవరెడ్డి, అగ్రిగోల్డ్ బాధితులను ఆదుకుంటారని చెప్పారు. మంత్రి ఆదినారాయణరెడ్డి వియ్యంకుడు కాబట్టే చంద్రబాబు కేశవరెడ్డి జోలికి పోవడం లేదని వారు అన్నారు. అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లో వైయస్ జగన్ అందరకీ న్యాయం చేస్తారని హామీ ఇచ్చారు. శిల్పా మోహన్ రెడ్డిని గెలిపిస్తే నంద్యాల జిల్లా కేంద్రం అవుతుందని, మోడల్ టైన్ గా అభివృద్ధి చెందుతుందని పేర్కొన్నారు.