అభిమానం.. ఆకాశమంత 17వ రోజు ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర ప్రారంభం‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర.. 17వ రోజు షెడ్యూల్ వైయస్ జగన్పై దాడి చేయించిన అసలు దొంగ చంద్రబాబే..! ఓటుకు నోటు కేసు.. చంద్రబాబును నిందితుడిగా చేర్చాలివైయస్ జగన్ మళ్లీ తప్పకుండా గెలుస్తారుఏపీలో ‘ఫ్యాన్’దే హవా.. శ్రీ సీతారాముల ఆశీస్సులతో సకల శుభాలు కలగాలి ప్రతి ఇంట్లో జగనే కావాలి.. జగనే రావాలి అంటున్నారు పేదలకు మంచిచేస్తున్నందుకే జగనన్నపై వారికి ద్వేషం
టీడీపీ నేతల దాదాగిరి
10 Dec 2015 6:26 AM
శెట్టూరు: అనంతపురం జిల్లా శెట్టూరు మండలం అనప్పల్లి గ్రామంలో వైఎస్సార్సీపీ కార్యకర్తలపై టీడీపీ నేతలు దాడులకు తెగబడ్డారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా చేయని పనులను చేసినట్లు చెప్పుకోవడంపై వైఎస్సార్సీపీ నేతలు తెలుగుతమ్ముళ్ల జనచైతన్యయాత్రను అడ్డుకున్నారు. దీంతో, ఒక్కసారిగా రెచ్చిపోయిన టీడీపీ నేతలు వైఎస్సార్సీపీ కార్యకర్తలపై దాడి చేసి గాయపర్చారు. ఈ ఘటనపై వైఎస్సార్సీపీ కార్యకర్తలు స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.