చంద్రబాబు మాట్లాడిన ప్రతి మాట అబద్ధమే మేమంతా సిద్ధం - 18వ రోజు షెడ్యూల్ఉరకలేసిన జనగోదావరి సీఎం వైయస్ జగన్పై దాడి పక్కా ప్రణాళికతో చేసిందేచంద్రబాబు వళ్లంతా దళితుల రక్తంతోనే తడిచింది...!కడియపులంకలో పోటెత్తిన జనం చంద్రబాబుకు ఓటుకు నోటు కేసులో శిక్ష తప్పదుజగనన్నే మా భరోసా బస్సు దిగి అంబులెన్స్లోని పేషెంట్ వద్దకు సీఎంగోదారమ్మ సాక్షిగా రావులపాలెంలో ఉప్పొంగిన జన గోదావరి
టీడీపీ శవ రాజకీయాలు మానుకోవాలి
11 Aug 2018 5:29 PM
అంబటి రాంబాబు
గుంటూరు: వినుకొండ రోడ్డు ప్రమాదంపై టీడీపీ శవ రాజకీయాలు చేస్తుందని వైయస్ఆర్సీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు మండిపడ్డారు. శనివారం పోలీసులను వైయస్ఆర్సీపీ నాయకులు కలిశారు. రోడ్డు ప్రమాదాన్ని హత్యగా చిత్రీకరించేందుకు యత్నిస్తున్నారన్నారు. బొల్లా బ్రహ్మనాయుడిని అన్యాయంగా కేసుల్లో ఇరికించాలని చూస్తుందని, వైయస్ఆర్సీపీ చూస్తూ ఊరుకోదని అంబటి రాంబాబు హెచ్చరించారు. ఈ అన్యాయంపై దర్యాప్తు చేయాలని పోలీసులను కోరినట్లు చెప్పారు. టీడీపీ నాయకులు బ్రహ్మనాయుడిని వేధిస్తే చూస్తూ కూర్చోమని హెచ్చరించారు. తప్పులు చేసి జైలుకు వెళ్లిన చరిత్ర ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులుదని చెప్పారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు డాక్టర్ శ్రీనివాసరెడ్డి, ముస్తాఫా, నాయకులు లేళ్ల అప్పిరెడ్డి, కాసు మహేష్రెడ్డి తదితరులు ఉన్నారు.