19వ రోజు ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర ప్రారంభం మేమంతా సిద్ధం - 19వ రోజు షెడ్యూల్ బాబు అభివృద్ధి ఎల్లోమీడియాలోనే.. జగన్ అభివృద్ధి ఇంటింటా..!రెండు ఓట్లు ఫ్యాన్ మీద వేస్తే వైయస్ జగన్ మార్క్ పాలన చంద్రబాబుకు బిల్డప్ ఎక్కువ.. పని తక్కువటీడీపీ సోషల్ మీడియాపై ఈసీకి వైయస్ఆర్ సీపీ ఫిర్యాదుజన్మదిన శుభాకాంక్షలు అమ్మమంగళగిరిలో హత్యారాజకీయాలు లోకేష్ చలవే ‘తూర్పు’ కొండల్లో ఉదయించిన సూర్యుడిలాగుంటూరు వెస్ట్లో టీడీపీకి భారీ షాక్..వైయస్ఆర్సీపీలోకి కీలక నేతలు
రైతులకు న్యాయం చేయాలని ఆందోళన
05 Jun 2017 2:47 PM
తూర్పుగోదావరి: తాత్కాలిక ప్రాజెక్టుల పేరుతో ప్రభుత్వం రైతుల నోట్లో మట్టికొడుతుందని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోఆర్డినేటర్ జక్కంపూడి విజయలక్ష్మి ధ్వజమెత్తారు. పురుషోత్తపట్నం రైతులకు న్యాయం చేయాలంటూ సీతారాంపురం జంక్షన్ వద్ద వందలాది మంది కార్యకర్తలు, రైతులతో కలిసి ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్దపెట్టున నినాదాలు చేశారు. ప్రాజెక్టుల పేరుతో రైతుల భూములను లాక్కుంటూ వారిని నట్టేట ముంచుతున్నారన్నారు. ప్రభుత్వం రైతులకు న్యాయం చేయాలని ఆమె డిమాండ్ చేశారు.