మీ డ్రీమ్స్ను నా స్కీమ్స్తో నెరవేర్చాను ఉమ్మడి విజయనగరం జిల్లాలో తొమ్మిదికి 9 సీట్లు కానుకగా ఇస్తాంరేపటితో ముగియనున్న ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర వైయస్.జగన్ ను కలిసిన విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట సమిత నాయకులుసోషల్ మీడియా కార్యకర్తల్లో నూతనోత్సాహందాడులకు భయపడేది లేదు విజయనగరం జిల్లాలోకి ప్రవేశించిన సీఎం వైయస్ జగన్ బస్సు యాత్రదాడులకు భయపడేది లేదు బీజేపీ, టీడీపీ, జనసేన కీలక నేతలు వైయస్ఆర్సీపీలో చేరికసీఎం వైయస్ జగన్కు ఉత్తరాంధ్ర సాంప్రదాయ నృత్యాలతో ఘన స్వాగతం
చింతమనేని దందాపై విచారణ జరపాలి
15 Sep 2018 1:46 PM
పశ్చిమగోదావరి: తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ఇసుక అక్రమ దందాపై విచారణ చేయాలని వైయస్ఆర్ సీపీ మాజీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి డిమాండ్ చేశారు. రాయన్నపాలెంలో కొఠారు అబ్బాయ్చౌదరి నిరాహారదీక్ష చేపట్టారు. గోపన్నపాలెంలో పోలీసులు టెంట్లు తొలగించడంతో దీక్షా శిబిరం మార్పు చేశారు. అబ్బాయ్చౌదరి దీక్షకు మాజీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి, ఎమ్మెల్సీ ఆళ్ల నాని, ఎలీజా, పిల్లంగోళ్ల శ్రీలక్ష్మీ తదితరులు సంఘీభావం తెలిపారు.