మానవాళి కోసం కరుణామయుని మహాత్యాగమే గుడ్ ఫ్రైడే సందేశంరాజకీయాల్లో ఉన్నంతవరకు జగనన్నతోనే ఉంటాంఈ ఎన్నికలు మంచి చేసిన మనకు ఓ జైత్రయాత్ర..బాబుకు చివరివికొల్లు రవీంద్ర సిగ్గు శరం లేకుండా అబద్ధాలు చెబుతాడుచంద్రబాబు నకిలీ కరెన్సీ వంటి వ్యక్తి నూతన వధూవరులను ఆశీర్వదించిన సీఎం వైయస్ జగన్ఏపీలో మహిళలు ధైర్యవంతులు అనేలా శక్తినిచ్చారునెల్లూరు రూరల్లో టీడీపీ, జనసేన పార్టీలకు షాక్కట్టకట్టుకుని వస్తున్న పెత్తందారులందరినీ ఓడించడానికి సమయం వచ్చింది జిమ్మిక్కులతో పగటివేషగాళ్లు వస్తున్నారు..జాగ్రత్త
మల్లెబోయిన వెంకట్రామయ్యకు నివాళి
12 Jun 2018 3:25 PM
గుంటూరు: వైయస్ఆర్ సిపి రైతు విభాగం అధ్యక్షులు మల్లెబోయిన వెంకట్రామయ్య కు వైయస్ఆర్సీపీ నాయకులు ఘనంగా నివాళులర్పించారు. ఇటీవల వెంకట్రామయ్య కన్నుమూశారు. ఇవాళ దిశ దిశా కర్మ నిర్వహించారు. నరసరావుపేట మండలం యడ్వర్డుపేట లో జరిగిన కార్యక్రమంలో ఆయన చిత్రపటానికి పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మర్రి రాజశేఖర్, ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొని పూలమాల వేసి నివాళులర్పించారు.