మీ డ్రీమ్స్ను నా స్కీమ్స్తో నెరవేర్చాను ఉమ్మడి విజయనగరం జిల్లాలో తొమ్మిదికి 9 సీట్లు కానుకగా ఇస్తాంరేపటితో ముగియనున్న ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర వైయస్.జగన్ ను కలిసిన విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట సమిత నాయకులుసోషల్ మీడియా కార్యకర్తల్లో నూతనోత్సాహందాడులకు భయపడేది లేదు విజయనగరం జిల్లాలోకి ప్రవేశించిన సీఎం వైయస్ జగన్ బస్సు యాత్రదాడులకు భయపడేది లేదు బీజేపీ, టీడీపీ, జనసేన కీలక నేతలు వైయస్ఆర్సీపీలో చేరికసీఎం వైయస్ జగన్కు ఉత్తరాంధ్ర సాంప్రదాయ నృత్యాలతో ఘన స్వాగతం
వైయస్ జగన్ చిత్తశుద్ధి గల నేత
19 Sep 2018 11:20 AM
విశాఖః ఏడాది కాలంగా ప్రజల్లో తిరిగే ఒకేఒక నాయకుడు ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి అని వైయస్ఆర్సీపీ మహిళా నేత వరుదు కల్యాణి అన్నారు. ప్రజా సమస్యల పట్ల జగన్కు ఉన్న చిత్తశుద్ధికి నిదర్శనమన్నారు. రోజరోజకు వైయస్ఆర్సీపీకి ప్రజల మద్దతు పెరుగుతుందన్నారు.గతంలో చంద్రబాబు నాయుడు లాంటì నాయకుడు చీకటి పడే సమయాల్లో చేసి తూతూమంత్రంగా చేశారన్నారు. మూడువేల కిలోమీటర్లకు సంకల్పయాత్ర చేరుకోవడం జగన్ సంకల్ప బలమన్నారు. పాదయాత్రలో తెలుసుకున్న సమస్యలపై జగనన్న అధికారంలోకి వచ్చిన తర్వాత సమస్యలన్నీటికి పరిష్కారం ఉంటుందన్నారు.