వైయస్ జగన్ సంక్షేమ పధకాలపై టీడీపీ దుష్ప్రచారం మరో జైత్రయాత్రకు సిద్ధం మేమంతా సిద్ధం బస్సు యాత్ర జైత్ర యాత్రగా సాగింది చంద్రబాబూ....డ్రామాలు కట్టిపెట్టు.... అ‘సామాన్యులు’ వైయస్ఆర్సీపీ అభ్యర్థులుఎంతమంది కలిసొచ్చినా వైయస్ఆర్సీపీ విజయాన్ని ఆపలేరుమాజీ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నేత వీరశివారెడ్డి వైయస్ఆర్సీపీలో చేరిక కర్నూలు నియోజకవర్గంలో మళ్లీ వైయస్ఆర్సీపీదే విజయం ఓట్ ఫర్ ఫ్యాన్..ఆంధ్రప్రదేశ్ సిద్ధం..అభివృద్ధి, సంక్షేమంలో జగన్ విజన్
జగనన్నకు మహిళలు సంఘీభావం
04 Sep 2018 6:07 PM
విశాఖ జిల్లాః ప్రతిపక్ష నేత వైయస్ జగన్ ప్రజా సంకల్పయాత్ర అన్ని నియోజకవర్గాల్లోనూ దిగ్విజయంగా కొనసాగుతుందని వైయస్ఆర్సీపీ నాయకురాలు వరుదు కల్యాణి అన్నారు. వైయస్ జగన్కు ప్రజాదరణ రోజురోజుకు పెరుగుతుందన్నారు. చంద్రబాబు అబద్ధపు హామీలపై ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారన్నారు. మహిళలందరూ జగనన్నకు అండగా ఉంటామని సంఘీభావం తెలుపుతున్నారన్నారు