కోడుమూరులో బస్సుయాత్రకు బ్రహ్మరథంమూడో రోజు `మేమంతా సిద్ధం` బస్సుయాత్ర ప్రారంభంకర్నూలు జిల్లా సిద్ధమా…?చంద్రబాబు ఒక్క హామీ అయినా నెరవేర్చాడా?మేమంతా సిద్ధం 3వ రోజు షెడ్యూల్మానవాళి కోసం కరుణామయుని మహాత్యాగమే గుడ్ ఫ్రైడే సందేశంరాజకీయాల్లో ఉన్నంతవరకు జగనన్నతోనే ఉంటాంఈ ఎన్నికలు మంచి చేసిన మనకు ఓ జైత్రయాత్ర..బాబుకు చివరివికొల్లు రవీంద్ర సిగ్గు శరం లేకుండా అబద్ధాలు చెబుతాడుచంద్రబాబు నకిలీ కరెన్సీ వంటి వ్యక్తి
తొలి సంతకం ప్రాధాన్యత బాబు తగ్గించారు
08 Jun 2018 2:31 PM
హైదరాబాద్: తొలి సంతకానికున్న ప్రాధాన్యతను చంద్రబాబు తగ్గించారని వైయస్ఆర్సీపీ సీనియర్ నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు మండిపడ్డారు. నాలుగేళ్ల చంద్రబాబు పాలనపై వైయస్ఆర్సీపీ చార్జీషిట్ విడుదల చేసింది. వైయస్ఆర్సీపీ చార్జ్షిట్, టీడీపీ మేనిషెస్టో దగ్గరపెట్టుకొని బాబు సరిచూసుకోవాలని ఆయన సూచించారు. రూ.87 వేల కోట్ల రైతు రుణాలను రూ.24 వేల కోట్లకు కుదించారని తెలిపారు. కమిటీలు వేసి మాఫీ చేయకుండా వెన్నుపోటు పొడిచారని విమర్శించారు.