బాబు ఆదేశాలతో బోండా చేయించిన దాడే అన్నది తేలిపోయింది! ఎన్నికల కమీషన్ కు వైయస్ఆర్సీపీ ఫిర్యాదులునేను బచ్చా అయితే.. నా చేతిలో ఓడిపోయిన నిన్ను ఏమనాలి బాబూ?ఇచ్చిన ప్రతీ హామీని సీఎం వైయస్ జగన్ నెరవేర్చారుటీడీపీ గూండాలు మేకా వెంకటరెడ్డిని హత్య చేయడం కలచివేసింది సీపీఐని వీడి వైయస్ఆర్సీపీలో చేరిక ముస్లీం, క్రిస్టియన్ల మనోభావాలకు వ్యతిరేకి చంద్రబాబుటీడీపీని పైకి తీసుకురావడమే పవన్ అజెండానా? ఓటమి భయంతో బాబు హత్యా రాజకీయాలువర్లరామయ్యకు ఎన్నికల కమిషన్ నోటీసులు
మంత్రి సునీత భూ ఆక్రమణలపై విచారణ చేపట్టాలి
04 Aug 2018 12:50 PM
అనంతపురం: మంత్రి పరిటాల సునీత భూ ఆక్రమణలపై ప్రభుత్వం విచారణ చేయాలని వైయస్ఆర్సీపీ నాయకుడు తోపుదుర్తి ప్రకాశ్రెడ్డి డిమాండు చేశారు. సునిత భూ కబ్జాలను ప్రోత్సహిస్తున్నారని, వందల కోట్ల అసైన్డ్ భూములను స్వాహా చేశారని విమర్శించారు. కక్కలపల్లిలో భూ ఆక్రమణకు కుట్ర పన్నిన మహేంద్రను అరెస్టు చేయాలని ఆయన డిమాండు చేశారు.