నామినేషన్ దాఖలు చేసిన సీఎం వైయస్ జగన్పులివెందుల నా ప్రాణం, ప్రతి కష్టంలో నా వెంట నిలిచే ధైర్యంపులివెందుల నా ప్రాణం, ప్రతి కష్టంలో నా వెంట నిలిచే ధైర్యంపులివెందుల చేరుకున్న సీఎం వైయస్ జగన్ రేపు సీఎం వైయస్ జగన్ పులివెందుల పర్యటనఓటమి భయంతో బాబు నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నాడుటీడీపీ, బిజేపి, జనసేన నేతలపై ఎన్నికల కమీషన్ కు ఫిర్యాదు మహిళల పాలిట రాక్షసుడు చంద్రబాబు! నువ్వెంతో, నీ బతుకెంతో వేలం పెట్టి చూసుకో చంద్రబాబూ..?అది కూటమి కాదు.. "కుమ్మక్కు" రాజకీయం!
రాజ్యాంగ స్ఫూర్తి అప్పుడేమైంది?
11 Jul 2018 6:35 PM
శ్రీకాకుళం: అలిపిరి ఘటన తరువాత ముందస్తు ఎన్నికలకు వెళ్లినప్పుడు రాజ్యాంగ స్ఫూర్తి ఏమైందని వైయస్ఆర్సీపీ నాయకులు తమ్మినేని సీతారం ప్రశ్నించారు. చంద్రబాబు మతిభ్రమించి మాట్లాడుతున్నారని విమర్శించారు. నాడు జమిలి ఎన్నికలకు చంద్రబాబే జై కొట్టారని గుర్తుచేశారు. ఒకే దేశం, ఒకే ఎన్నిక అని గతంలో ప్రకటించిన చంద్రబాబు..ఇప్పుడు రాజ్యాంగ విరుద్ధంగా అనడం అశ్చర్యంగా ఉందన్నారు.