కోడుమూరులో బస్సుయాత్రకు బ్రహ్మరథంమూడో రోజు `మేమంతా సిద్ధం` బస్సుయాత్ర ప్రారంభంకర్నూలు జిల్లా సిద్ధమా…?చంద్రబాబు ఒక్క హామీ అయినా నెరవేర్చాడా?మేమంతా సిద్ధం 3వ రోజు షెడ్యూల్మానవాళి కోసం కరుణామయుని మహాత్యాగమే గుడ్ ఫ్రైడే సందేశంరాజకీయాల్లో ఉన్నంతవరకు జగనన్నతోనే ఉంటాంఈ ఎన్నికలు మంచి చేసిన మనకు ఓ జైత్రయాత్ర..బాబుకు చివరివికొల్లు రవీంద్ర సిగ్గు శరం లేకుండా అబద్ధాలు చెబుతాడుచంద్రబాబు నకిలీ కరెన్సీ వంటి వ్యక్తి
ముంపు బాధితులకు పునరావాసం కల్పించాలి
05 Dec 2017 12:14 PM
వైయస్ఆర్ జిల్లా: గండికోట రిజర్వాయర్ ముంపు బాధితులకు పునరావాసం కల్పించాలని వైయస్ఆర్సీపీ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. మంగళవారం కొండాపురం తహశీల్దార్ కార్యాలయం వద్ద ముంపు బాధితులు చేపట్టిన ఆందోళనలో వైయస్ఆర్సీపీ జమ్ములమడుగు నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ సుధీర్రెడ్డి పాల్గొన్నారు. పునరావాసం కల్పించే వరకు ఉద్యమం ఆగదని హెచ్చరించారు.