కోడుమూరులో బస్సుయాత్రకు బ్రహ్మరథంమూడో రోజు `మేమంతా సిద్ధం` బస్సుయాత్ర ప్రారంభంకర్నూలు జిల్లా సిద్ధమా…?చంద్రబాబు ఒక్క హామీ అయినా నెరవేర్చాడా?మేమంతా సిద్ధం 3వ రోజు షెడ్యూల్మానవాళి కోసం కరుణామయుని మహాత్యాగమే గుడ్ ఫ్రైడే సందేశంరాజకీయాల్లో ఉన్నంతవరకు జగనన్నతోనే ఉంటాంఈ ఎన్నికలు మంచి చేసిన మనకు ఓ జైత్రయాత్ర..బాబుకు చివరివికొల్లు రవీంద్ర సిగ్గు శరం లేకుండా అబద్ధాలు చెబుతాడుచంద్రబాబు నకిలీ కరెన్సీ వంటి వ్యక్తి
చంద్రబాబు దొంగల పార్టీని నడుపుతున్నారు
02 May 2018 4:58 PM
విజయవాడ: చంద్రబాబు దొంగల పార్టీని నడుపుతున్నారని వైయస్ఆర్సీపీ నాయకులు టీజేఆర్ సుధాకర్ బాబు విమర్శించారు. వైయస్ జగన్పై మంత్రి దేవినేని చేసిన వ్యాఖ్యలను ఆయన తీవ్రంగా ఖండించారు. కనకదుర్గమ్మ వారధి వణికినప్పటి నుంచి టీడీపీ నేతలకు ప్యాంట్లు, లుంగీలు తడుస్తున్నాయని ఎద్దేవా చేశారు. పట్టిసీమలో దోచుకున్నారని కాగ్ నివేదిక ఇచ్చిందని..వైయస్ఆర్సీపీ కాదన్నారు. దేవినేని వదిన మృతిపై ఇప్పటికీ చాలా అనుమానాలు ఉన్నాయని ఆరోపించారు. బీజేపీతో పొత్తు అంటూ ప్రజలను తప్పుదోవపట్టించే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. మరోసారి నోరు జారితే దేవినేని ఉమా ఇంటిని ముట్టడిస్తామని హెచ్చరించారు. ఓటుకు కోట్లు కేసులో ఇరుక్కొని తెలంగాణలో ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టిన దద్దమ్మలు టీడీపీ నేతలని ధ్వజమెత్తారు.