కర్నూలు జిల్లా సిద్ధమా…?చంద్రబాబు ఒక్క హామీ అయినా నెరవేర్చాడా?మేమంతా సిద్ధం 3వ రోజు షెడ్యూల్మానవాళి కోసం కరుణామయుని మహాత్యాగమే గుడ్ ఫ్రైడే సందేశంరాజకీయాల్లో ఉన్నంతవరకు జగనన్నతోనే ఉంటాంఈ ఎన్నికలు మంచి చేసిన మనకు ఓ జైత్రయాత్ర..బాబుకు చివరివికొల్లు రవీంద్ర సిగ్గు శరం లేకుండా అబద్ధాలు చెబుతాడుచంద్రబాబు నకిలీ కరెన్సీ వంటి వ్యక్తి నూతన వధూవరులను ఆశీర్వదించిన సీఎం వైయస్ జగన్ఏపీలో మహిళలు ధైర్యవంతులు అనేలా శక్తినిచ్చారు
పేదలను దోచుకుంటున్నారు
24 Sep 2018 4:52 PM
కడుబండి శ్రీనివాసరావు
విజయనగరం: చంద్రబాబు పాలనలో పేదలను దోచుకుంటున్నారని, స్థానిక ఎమ్మెల్యే అవినీతికి చిరునామాగా మారారని వైయస్ఆర్సీపీ నియోజకవర్గ కన్వీనర్ కడుబండి శ్రీనివాసరావు విమర్శించారు. ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా సోమవారం కొత్త వలస పట్టణంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. జిల్లాలో 9 నియోజకవర్గాల్లో వైయస్ఆర్సీపీ అభ్యర్థులను గెలిపించాలన్నారు. మహానేత వైయస్ రాజశేఖరరెడ్డి హయాంలో పేదలకు మేలు జరిగిందన్నారు. చంద్రబాబు అదే పేద ప్రజలను దోచుకుంటున్నారని విమర్శించారు. స్థానిక ఎమ్మెల్యే కోలా లలిత కుమారి అవినీతికి చిరునామాగా మారారని ఆరోపించారు. రాజన్న రాజ్యం రావాలంటే వైయస్ జగన్ను ఆదరించాలని, వైయస్ఆర్సీపీని గెలిపించాలని కోరారు.