రేపు సీఎం వైయస్ జగన్ పులివెందుల పర్యటనఓటమి భయంతో బాబు నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నాడుటీడీపీ, బిజేపి, జనసేన నేతలపై ఎన్నికల కమీషన్ కు ఫిర్యాదు మహిళల పాలిట రాక్షసుడు చంద్రబాబు! నువ్వెంతో, నీ బతుకెంతో వేలం పెట్టి చూసుకో చంద్రబాబూ..?అది కూటమి కాదు.. "కుమ్మక్కు" రాజకీయం! చంద్రబాబుని మహిళలు నమ్మే పరిస్థితి లేదుఎన్నికల నియమావళిని యధేచ్చగా ఉల్లంఘిస్తున్న ఘనత చంద్రబాబుదేపవన్ కల్యాణ్ కు ఎన్నికల అఫడవిట్ అంటే తెలుసాబస్సు యాత్ర వైయస్ఆర్సీపీ జైత్రయాత్రకు సంకేతం
కరువు ప్రాంతాలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలి
21 May 2018 11:39 AM
అనంతపురం: కరువు ప్రాంతాలకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం నెరవేర్చాలని వైయస్ఆర్సీపీ నాయకుడు శంకర్ నారాయణ డిమాండ్ చేశారు. చంద్రబాబు అనంతపురం పర్యటనపై వైయస్ఆర్సీపీ నేతలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. చంద్రబాబు పర్యటనల వల్ల ప్రజాధనం వృథా అవుతుందని మండిపడ్డారు. చంద్రబాబుకు చిత్తశుద్ధి ఉంటే చెరువులకు హంద్రీనీవా నీటిని విడుదల చేయాలని పార్టీ నాయకుడు శంకర్ నారాయణ డిమాండు చేశారు.