కోడుమూరులో బస్సుయాత్రకు బ్రహ్మరథంమూడో రోజు `మేమంతా సిద్ధం` బస్సుయాత్ర ప్రారంభంకర్నూలు జిల్లా సిద్ధమా…?చంద్రబాబు ఒక్క హామీ అయినా నెరవేర్చాడా?మేమంతా సిద్ధం 3వ రోజు షెడ్యూల్మానవాళి కోసం కరుణామయుని మహాత్యాగమే గుడ్ ఫ్రైడే సందేశంరాజకీయాల్లో ఉన్నంతవరకు జగనన్నతోనే ఉంటాంఈ ఎన్నికలు మంచి చేసిన మనకు ఓ జైత్రయాత్ర..బాబుకు చివరివికొల్లు రవీంద్ర సిగ్గు శరం లేకుండా అబద్ధాలు చెబుతాడుచంద్రబాబు నకిలీ కరెన్సీ వంటి వ్యక్తి
ముస్లింలకు టీడీపీ చేసిందేమీ లేదు
30 Jul 2018 12:51 PM
విజయవాడలో వైయస్ఆర్ సీపీ మైనార్టీ కార్యవర్గ సమావేశం
విజయవాడ: చంద్రబాబు ముస్లిం సంక్షేమానికి చేసిందేమీ లేదని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు మండిపడ్డారు. విజయవాడ వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యాలయంలో పార్టీ మైనార్టీ సెల్ కార్యకర్గ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్యఅతిథులుగా వైయస్ఆర్ సీపీ అధినేత వైయస్ జగన్ రాజకీయ వ్యవహారాల కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి, ఎమ్మెల్యేలు ముస్తఫా, అంజద్బాషా, ముఖ్యనేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు ముస్లింలు రాష్ట్రంలో ఎదుర్కొంటున్న ఇబ్బందులు, వాటి పరిష్కారం.. అదే విధంగా పార్టీ బలోపేతానికి సంబంధించిన అంశాలపై చర్చించారు.